Header Banner

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

  Mon Jun 02, 2025 10:36        Politics

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు రెడీ అవుంది. వీటిల్లో ముఖ్యమైన తల్లికి వందనం పథకం.. జూన్ నెలలోనే అమల్లోకి రానుంది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత జూన్‌లోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. జూన్‌లోనే ఈపథకాన్ని అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది. తల్లకి వందనం పథకం అమలుకు కొన్ని రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. ఈ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది. రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం నిధులు రావని తెలిపింది. ఆ వివరాలు..

ఈ ఏడాది జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అయితే దాని కన్నా ముందే.. తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు. తల్లికి వందనం నిధులు కట్ కాకుండా.. నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి అని స్పష్టం చేశారు.

అలానే లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో కూడా తప్పకుండా లింకప్ చేయాలని అధికారులు సూచించారు. ఈ రెండు పనులు చేయకపోతే.. తల్లికి వందనం నిధులు ఖాతాలో జమ కావని అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!


కనుక విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తమ బ్యాంక్ అకౌంట్‌ను.. ఆధార్, ఎన్‌పీసీఐతో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ లింక్ కాకపోతే.. ఆ పని పూర్తి చేయాలి వెల్లడించారు.

తల్లికి వందనం పథకం నిధులు తల్లుల అకౌంట్‌లో రూ.15వేలు నగదు జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్, ఎన్‌పీసీఐ లింకింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. అలానే ఎన్‌పీసీఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు.. రాష్ట్రంలోని పోస్టల్, సచివాలయ సిబ్బందితో పాటుగా అధికారులు కూడా సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. జూన్ 5వ తేదీలోగా అందరికీ ఆధార్, ఎన్‌పీసీఐ లింకేజ్ చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సహకరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలానే జూన్ నెలలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పథకం కింద నిధులు విడుదల చేయాలని సర్కార్ కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TDPLeaderMurder #NelloreCrime #BrutalMurder #AndhraNews #CrimeReport #TDPNews #PoliticalViolence